
మహిళా సంఘాలను అభివృది పరిచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని మహిళా సంఘ అధ్యక్షరాలు బ్యారప్ లక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ఫార్డి బి గ్రమైక్య సంఘం 1 సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్బంగా గ్రమైక్య మహిళా సంఘ సభ్యులందరు కలసి నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఇందులో అధ్యక్షరాలుగా బ్యారప్ లక్ష్మి ఉప అధ్యక్షురాలుగా అతగాలే కంత బాయి కార్యదర్శిగా గాయక్ వాడ్ జ్యోతి కోశాధికారిగా గుమ్మల లావణ్య మిగితా మంది సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్ను కున్నాట్లు అధ్యక్షురాలు తెలిపారు. దింతో సంఘం సభ్యులకు రుణాలు అందించి వారికి ఆర్థికంగా మరింతగా అభివృది చెందెల కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో సీసీ దత్తత్రి సి ఏ సాయినాథ్ మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.