![](https://navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231013-WA0130.jpg)
ఘంటా చంద్రశేఖర్, ఈసీ మెంబర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, సారంగపూర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. సాయిలు, కళల పీఠాధిపతి ప్రొఫెసర్ త్రివేణి, లావణ్య, డా. నందిని, నీలిమ, సూపరిండింటెంట్ ఉమారాణి తదితర అధ్యాపక, అధ్యాపకేతర్, ఔట్ సోస్రింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన “బతుకమ్మ పేర్వడం” పోటీలో కంపూటర్ సైన్స్ విద్యార్థులు బహుమతి పొందారు.