నీట్ అక్రమాలపై నిర్వహించిన ర్యాలీలో భువనగిరి ఎంపీ..

నవతెలంగాణ  – భువనగిరి
నీట్ అక్రమాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుండి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ లో  భువనగిరి పార్లమెంట్ సభ్యులు  చామల కిరణ్ కుమార్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆవేదన వ్యక్తం పరిచారు.
Spread the love