నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా హ్యాక థాన్‌

నవతెలంగాణ-దుండిగల్‌ మైసమ్మగూడలోని నర్సింహరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ఘనంగా జాతీయస్థాయి హ్యాకథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఏఆర్‌ఈ ప్రొ.డా.పి.గోవర్ధన్‌ విచ్చేసి…

‘సూపర్‌ మాక్స్‌’ కార్మికుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

– ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ – కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌/జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధికి…

పేదలు, రైతుల సంక్షేమం పట్టని బడ్జెట్‌ కేటాయింపులు

నవతెలంగాణ-ముషీరాబాద్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023-24 ఆర్థిక సంవత్స రానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లలో దళితులు, ఆదివా సీలు, రైతుల సంక్షేమం…

బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌) విధానాలు, సీపీఆర్‌ చేయడంపై ప్రాక్టికల్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో ఇటీవలి కాలంలో కార్డియాక్‌ అరెస్టులు, గుండెపోటు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నవారు ఎవరైనా వీటికి గురైనప్పుడు…

రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం

– తెలంగాణ బీసీ ఫెడరేషన్‌ కులాల సమితి నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌ బీసీ ఫెడరేషన్‌ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు అధ్యక్షతన…

బహుజన సమాజ సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు

నవతెలంగాణ-ముషీరాబాద్‌ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన పొలిటికల్‌ సెంటర్‌ ఆవిర్భావ సదస్సుకు దండి వెంకట్‌, కె.పర్వతాలు (తెలంగాణ,) పి.కోటేశ్వరరావు( ఏపీ)…

న్యాయ విద్యార్థులు గొప్ప సిటిజన్స్‌గా ఎదగాలి

– న్యాయ విద్యా ఔన్నత్యాన్ని కాపాడాలి – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ భూయన్‌ నవతెలంగాణ-ఓయూ న్యాయ విద్యార్థులు గొప్ప సిటిజన్స్‌గా…

బొగ్గు గనుల్లో కేసీఆర్‌ కుటుంబం దోపిడీ

– 8 ఏండ్లుగా ఎండీ శ్రీధర్‌ డిప్యూటేషన్‌.. చట్ట విరుద్ధం –  తాము అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి విచారణ –…

డిప్యూటీ మేయర్‌ కార్యాలయంలో సంబురాలు

నవతెలంగాణ-ఓయూ తార్నాక డివిజన్‌లోని డిప్యూటీ మేయర్‌ క్యాంప్‌ కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌ రెడ్డి పదవిని చేపట్టి రెండేండ్లు…

హెచ్‌సీడీసీ ఆధ్వర్యంలో క్యాంపస్‌ డ్రైవ్‌

నవతెలంగాణ-ఓయూ: ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ వారి ఆధ్వర్యంలో శనివారం కార్యా లయంలో సింజిన్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌, బెంగళూర్‌…

పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం

నవతెలంగాణ-అంబర్‌పేట అంబర్‌పేట డివిజన్‌ బాపునగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌ పాఠశాలలో రాంకీ వారి అధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మీద విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం…

ప్రభుత్వంపై లడాయికి ఆదివాసీలు సిద్ధం కావాలి

నవతెలంగాణ-ఓయూ బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల ఆస్తిత్వాన్ని సమాధి చేస్తున్న ప్రభుత్వంపై లడాయి చేయటానికి ఆదివాసీ సమాజం సిద్ధం…