రాజకీయ వేదికలు వేరైనా.. వేడుకల్లో కలుసిపోతారు

– శుభకార్యంలో పాల్గొన్న తుమ్మల,తాటి నవతెలంగాణ – అశ్వారావుపేట రాజకీయ వేదికలు ఏవైనా వేడుకల్లో మాత్రం నాయకులు ఒకే వేదిక పైకి…

వాహన పత్రాల తప్పనిసరిగా ఉండాలి- సబ్ ఇన్‌స్పెక్టర్ గాంధీ గౌడ్

నవతెలంగాణ-భిక్కనూర్ వాహనదారులు వాహనం నడుపుతున్న సమయంలో వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని  సబ్ ఇన్‌స్పెక్టర్ గాంధీ గౌడ్  వాహనదారులకు సూచించారు. గురువారం…

 కేవైసీఎస్  ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-రాజంపేట్ మండలంలోని పోందుర్తి గ్రామంలో కామారెడ్డి జిల్లా కేవైసీఎస్  క్యాలెండర్ ఆవిష్కరణ ఈకార్యక్రమం గురువారం జిల్లా కోశాధికారి చిన్న ర్యావ శ్రీకాంత్…

 పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం

నవతెలంగాణ-రాజంపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో గురువారం ఎంపీడీవో బాలకిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.…

ఆశా లో కు నిర్ధారిత వేతనం అమలు చేయాలి

– సిఐటియు నాయకులు అర్జున్ నవతెలంగాణ – అశ్వారావుపేట ఆశా వర్కర్లు తాము పనిచేసే గ్రామాల్లో ప్రజలకు రేయింబవళ్లు వైద్య సేవలు…

విద్యారంగాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్..

– ఎఐఎస్ఎఫ్ అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం – తెలంగాణ కి విద్యాసంస్థలను కేటాయించకుండా వివక్ష చూపిస్తున్న మోడీ ప్రభుత్వం…

తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి..

నవతెలంగాణ-డిచ్ పల్లి యూనివర్సిటీ లో నేలకోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బాలికలకు నూతన హాస్టల్ నిర్మించాలని, స్పోర్ట్స్ కు ప్రత్యేక…

 నేడు విజ్ఞాన్ హై స్కూల్ ఆనందోత్సవం 

నవతెలంగాణ-కంటేశ్వర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విజ్ఞాన్ హై స్కూల్ ను నగరంలోని ఓల్డ్ ఎన్జీవో ఎస్ కాలనీ సుభాష్ నగర్ నిజాంబాద్…

 2023 కాలమాలని ఆవిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్ స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ స్ట్రక్షన్ మానసిక వికలాంగుల పాఠశాలలో కాలమానిని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్…

 బాల్కొండ మండల ఎంఈఓ ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి

– డిటిఎఫ్ నాయకుల డిమాండ్ నవతెలంగాణ-కంటేశ్వర్   అవినీతి, అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బాల్కొండ ఎంఈఓ ను వెంటనే సస్పెండ్…

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

నవతెలంగాణ-రామారెడ్డి మండల కేంద్రంలోని రామాలయంలో గురువారం బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి…

కలెక్టర్ ను కలిసిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు

నవతెలంగాణ-కంటేశ్వర్  నూతనంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ హనుమంతుడు ను నిజామాబాద్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్…