ఛైర్మన్ గా మళ్లీ తిరిగి బాధ్యతలు చేపట్టిన చింతల దామోదర్ రెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పిఎస్ సిఎస్ చైర్మన్ గా తిరిగి బుధవారం చింతల దామోదర్ రెడ్డి బాధ్యతలు పెట్టారు.ఇటీవలే అవినీతి ఆరోపణలు చింతల దామోదర్ రెడ్డి పై నెట్టి పదవి నుంచి తొలగించారు. వైస్ చైర్మన్ గా ఉన్న చిన్నగోని అంజయ్యగౌడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి కోఆపరేటివ్ సొసైటీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించి తిరిగి అధ్యక్షులుగా ఉత్తర్వులు తెచ్చుకున్నానని చింతల దామోదర్ రెడ్డి తెలిపారు.
Spread the love