- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు కదంతొక్కారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భారీ యోత్తున్న నిరసన ప్రదర్శన చేపట్టారు. టీవల జరిగిన నీట్ 2026 పేపర్ లీక్ మరియు సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో జరిగిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదించారు.








- Advertisement -



