మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో  బీసీ కాలనీకి చెందిన చాకలి మున్న భార్య లావణ్య ఆకస్మికంగా మరణించడం జరిగింది. మరియు అదే గ్రామానికి చెందిన ఆడెపు సాయిలు అనారోగ్యం తో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి వారి నివాసానికి శనివారం వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం  కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తిరుపతయ్య,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్, వార్డ్ మెంబెర్ భాస్కర్, లింగమయ్య, జంగయ్య,మల్లేష్, నర్సింహా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love