నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రామసహాయం రఘురామ్ రెడ్డి 3,64,341 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం చాటుతూ వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు.