Monday, August 17, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్

విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈ నెల 25న విద్యార్థి సంఘాలు నిర్వహించిన బీహార్ బంద్ లో పలు ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాట్నాతో పాటు పలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అయితే సివాన్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల ర్యాలీపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరిపారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీస్ శాఖపై విమర్శలు వెలువెత్తాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు సదురు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -