డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్  బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతం..

తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల  పరిధిలోని వన్ టైం ఛాన్స్ ( సి బి సి ఎస్ )  బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ  కోర్సులకు ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు 21వ రోజు ప్రశాంతంగా జరిగాయి.గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఎస్ ఆర్ ఎన్ కె  గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూరు లో జరిగిన పరీక్షకు ఉదయం 48 మంది విద్యార్థులకు 47 మంది విద్యార్థులు హాజరయ్యారు 01 గైరాజరయ్యారు
మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 03 మంది విద్యార్థులకు  మంది 03 విద్యార్థులు హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా  చంద్రశేఖర్ తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్  పరీక్షలు ప్రశాంతం.. 
యూనివర్సిటీ పరిధిలో    పీజీ ఏపీఈ./ ఐపిసిహెచ్./ ఐఎంబిఏ/ ఆరవ. ఎనిమిదవ. పదవ మరియు ఎల్.ఎల్.బి. ఆరవ. ఎంబీఏ/ఎంసీఏ.ఒకటవ మూడవ ఐఎంబిఏ. ఏడవ తొమ్మిదవ  సెమిస్టర్.రెగ్యులర్. మరియు బ్యాక్ లాగ్ పరీక్షలు 07వ రోజు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. మరియు న్యాయ కళాశాల లో జరిగిన పరీక్షకు ఉదయం 71 మంది విద్యార్థులకు 71 మంది విద్యార్థులు హాజరయ్యారు .మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 159 మంది విద్యార్థులకు 148 మంది విద్యార్థులు హాజరయ్యారని 11 మంది విద్యార్థులు గైరాజరయ్యారని  ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా  చంద్రశేఖర్ తెలియజేశారు.
Spread the love