బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకుల అందజేత 

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రానికి చెందిన ఎర్రయ్యగారి మవురవ్వ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది.శుక్రవారం స్థానిక శివసేన యూత్ అసోసీయషన్ అధ్వర్యంలో బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుభిరే శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఎలిగే సతీష్ ,సహాయక కార్యదర్శి గుభిరే చంద్రం,ఉపాధ్యక్షుడు అంతటి రాకేష్, దొంతరవేణీ మహేశ్,గుభిరే హరి ప్రకాశ్ పాల్గొన్నారు.

Spread the love