Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయం24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం జూన్ 18న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. రాజ్యసభ ఎన్నికల మొత్తం ప్రక్రియ జూన్ 20 నాటికి పూర్తికానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -