రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా కుంట లింగారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, గంగారెడ్డి, కోషాధికారి దుర్గరెడ్డి, గణేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి,బాపురెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Spread the love