మాజీ సీఎం ను కలిసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాష్ట్ర మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ను బుధవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ఎర్రవెల్లి లోని ఫామౌజ్ లో  మర్యాద పూర్వకంగా కలిశారు. హుస్నాబాద్ ప్రాంతలోని వివిధ అంశాలపై చర్చించారు.
Spread the love