Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ఘోర‌ అగ్ని ప్రమాదం..

ఢిల్లీలో ఘోర‌ అగ్ని ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :దేశ రాజధాని ఢిల్లీ శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఫర్నీచర్ మార్కెట్‌లో ఘోర‌ అగ్ని ప్రమాదం జ‌రిగింది. మంట‌ల ధాటికి ఫర్నీచర్ షాప్స్ దగ్ధమైంది. ఫర్నీచర్స్, ప్లైవుడ్ కారణంగా.. షాపులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పెను ప్ర‌మాదంలో భారీగా ఆస్తి నష్టం జ‌రిగింది. ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -