Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి వడ్డీరేట్లు యథాతథం

మరోసారి వడ్డీరేట్లు యథాతథం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సామాన్య రుణగ్రహీతలకు, ఆర్థిక మార్కెట్లకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రెపో రేటు 5.25శాతం వద్దే కొనసాగుతుందని, ఈసారి ఎలాంటి మార్పు లేదని తెలిపారు. కీలక వడ్డీరేట్లను RBI సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -