యువత సంఘ సేవకు ముందు రావటం హర్షించదగ్గ పరిణామమన్న మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్
పోచమ్మ గల్లి యస్సి మాల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణానికి ముఖ్యఅతిధిగా పాల్గొని నూతనాంగా ఎన్నికైన సభ్యులతో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ ప్రమాణ స్వీకారం ఆదివారం చేయించించారు. సంఘ అధ్యక్షులు పులి జైపాల్,  నీలగిరి చందు మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరు యువకులు చిన్న వయసులోనే సంఘ సేవకు ముందుకు రావటం  హర్షించదగ్గ పరిణామమని దశాబ్ద కాలంగా జిల్లాలోనే అతి పెద్ద మాల సంఘంగా గుర్తింపు పొంది ఐక్యతకు నిదర్శంగా నిలుస్తున్న గల్లి సభ్యులకు శుభాకంక్షాలు తెలిపారు. నూతంగా ఎన్నికైన సభ్యులు సంఘం ఖ్యాతిని పెంచే విధంగా ముందుకు సాగాలని అందరికి ఆదర్శంగా ఉండాలని సంఘ అభివృద్ధికి ఎప్పటికి వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గ సభ్యులు పులి జైపాల్, నీలగిరి చందు కోశాధికారి తర్ల రాజేంద్ర ప్రసాద్, గౌరవ అధ్యక్షులు బక్కోళ్ల గంగాధర్, ఉపాధ్యక్షులు గజ్జల శంకర్, అసది రాకేష్, ఎల్మల లక్ష్మి,  సహాయ కార్యదర్శులు తర్ల రమేష్, ఎల్మల అభిలాష్, ఎడ్ల సత్యమ్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి బక్కోళ్ల నిరంజన్ రాజ్ గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకమంలో స్థానిక కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్ యస్సి కార్పొరేషన్ ఈ డి దయానంద్, జమాతే ఇస్లాం హింద్ జిల్లా అధ్యక్షులు షైక్ హుస్సేన్ సంఘ పెద్దలు రాజారామ్, నీలగిరి రాజు, అశోక్, సుశీల్, సురేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Spread the love