ఎంపీగా కడియం కావ్య గెలుపొందడం పట్ల హర్షం.. 

– తొర్రూరు వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కడియం కావ్య గెలుపొందడం పట్ల విజయోతవ సభలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి బుకే ఇచ్చి హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తోరూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి తెలిపాడు బుధవారం ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య మెజారిటీ ఓట్లతో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆమెతోనే ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బండ్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగుల శ్రీనివాస్ నాయకులు జిలకర కృష్ణకర్ కడియం రాజు రఫిక్ కడియం విశ్వకాంత్ తో పాటు కొంతమంది పాల్గొన్నారు.
Spread the love