మహాముత్తారం నూతన ఎస్సైగా మహేందర్ కుమార్

నవతెలంగాణ – మహాముత్తారం 
మహాముత్తారం నూతన  ఎస్సైగా మహేందర్ కుమార్ యాదవ్ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు.  భూపాలపల్లి జిల్లా ఎస్పీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ కుమార్ యాదవ్ ని బదిలీలో భాగంగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మహాముత్తారం  ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నారు.
Spread the love