విజ్ఞాన విహారయాత్రలో మిసిమి  విద్యార్థులు

 నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ఆదివారం పలు ప్రదేశాలను సందర్శించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. ఉప్పల్  స్టేడియం, బద్రీనాథ్  టెంపుల్, సంఘీ  టెంపుల్, యాదగిరి  గుట్ట, సిద్ధిపేట కోమటి  చెరువు తోపాటు పలు ప్రదేశాలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయా ప్రదేశాలను సందర్శించినప్పుడు ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకతలను విద్యార్థులకు  ఉపాధ్యాయులు వివరించినట్లు తెలిపారు.విజ్ఞాన విహార యాత్రలు విద్యార్థులకు తమ మేధస్సును  పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి అన్నా
Spread the love