నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం రోజు రాత్రి వాటర్ ప్యూర్ ఫై సిస్టంను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వాసు రెడ్డి, మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, బోయిని విఠల్, ఠాగూర్, ఇమామ్ గులాము హుస్సేన్, షాహిద్ పాషా, గణేష్ తదితరులు ఉన్నారు.