Tuesday, June 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమౌనశ్రీ మల్లిక్ కి బాల పురస్కార్

మౌనశ్రీ మల్లిక్ కి బాల పురస్కార్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 80వ జన్మదినోత్సవం జూన్ 5వ తేదీన విశాఖపట్నంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ధర్మపురి కృష్ణమూర్తి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు హాజరవుతారు. గాయకుడు ధర్మపురి త్యాగరాజు ఇతర గాయని మనలతో కలిసి బాలు పాడిన ప్రసిద్ధ గీతాలను ఆలపిస్తారు. ద్వారకా నగర్ లోని పౌర గ్రంథాలయంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సినీ టీవీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ కు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పురస్కార ప్రధానం చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -