Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రూప్-3కి ఎంపికైన కార్యదర్శిని సన్మానించిన ఎంపీడీఓ

గ్రూప్-3కి ఎంపికైన కార్యదర్శిని సన్మానించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు పొందాలని ఎంపీడీవో శేషు కుమార్ అన్నారు. గురువారం గ్రూప్ 3 ఉద్యోగం సాధించి, సబ్ ట్రెజరీ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు తీసుకున్న, పంచాయతీ కార్యదర్శి దత్తును సన్మానించి మాట్లాడారు. ఈ మేరకు జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించి మంచి పేరు ప్రతిష్టలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సురేష్, రఘు, శ్రీకాంత్ రెడ్డి, జగదీష్, నాగరాజు, శ్వేత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -