
అనంతరం బి ఆర్ ఎస్ చేసినటువంటి మోసాలను తిప్పి కొట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సాధించుకొని ప్రజలకు ఇచ్చిన మాటను తూచా చెప్పకుండా అమలు పడుతున్నటువంటి ప్రభుత్వమే ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అంటూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక ప్రజాపాలనలో ప్రజా పథకాలు ప్రజలకు అందుతున్నాయి . 200 యూనిట్ విద్యుత్ కావచ్చు, వందలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్ ప్రయాణం . అనేక సంఘ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందుతున్నాయి, కానీ కొన్ని బీజేపీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తొలగించే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది రానున్న రోజుల్లో దేశంలో కూడా ప్రజలకు వాసాలను తెలియజేస్తూ రానున్న రోజుల్లో బిజెపి పార్టీని గద్ద దించే వరకు ఎన్ ఎస్ యు ఐ ప్రతి ఒక నాయకుడు విషమించకూడదని వారు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేకూర్చే విధంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి యువ వికాస్ ని కూడా అందరూ చదివినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మరోసారి ఎన్ని వస్తాయి ఎన్ ఎస్ యు ఐ నాయకులకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ ఎస్ యు ఐ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు నరందీప్, పోచమ్మ గల్లి శివ, రాంపురం శివ,అర్ఫాష్, కౌశిక్, కనకరాజు, రాజు. ప్రభాస్ రాజ్, సందీప్ , రాజు, తదితరులు పాల్గొన్నారు.