- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు, సీఐటీయూ ఒరిస్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. కార్మిక హక్కుల కోసం దీర్ఘకాలంగా పోరాడిన ఆయన మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని పలువురు కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. బిష్ణు మొహంతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
- Advertisement -



