నూతన ఉపాధ్యాయులకు, పంచాయతీ కార్యదర్శికి సన్మానం

Honor to new teachers and panchayat secretaryనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో మోషన్ పూర్ పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు, పంచాయతీ కార్యదర్శి కి గ్రామస్తులు గురువారం శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఏక రూపా దుస్తువులుతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే నాణ్యమైన   విద్య బోధన ఉంటుందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love