సెక్రెటరీనీ సన్మానించిన ప్రజాప్రనిధులు

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలంలోని పన్నుర్ గ్రామపంచాయతీ బదిలీపై సుందిళ్ల నుండి వచ్చిన కార్యదర్శి సరితను ఎంపీటీసీ చిందం మహేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అలాగే ఇక్కడ పని చేసిన పూరెల్లి ఆకాష్ గౌడ్ ను సుందిళ్లకు బదిలీ చేశారు సన్మానించిన వారిలో మాజీ ఎంపీటీసీ ముస్తాల శ్రీనివాస్, తాటి సతీష్,గంధం శ్యామ్,సిద్ధం రామనారాయణ,పెరుమాండ్ల శ్రావణ్, పంజల రాకేష్,పల్లె మనిదీప్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరవేన అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love