భిక్కనూర్ డిప్యూటీ తహసీల్దారుగా రోజా

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండల డిప్యూటీ తాసిల్దారుగా రోజా గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బదిలీపై వచ్చి పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు డీటీగా పనిచేసిన అనూష మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.

Spread the love