ఏపీ టెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు

నవతెలంగాణ – అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. SEP 19 నుంచి…

గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆగస్టు 15న 3 పథకాలు

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా…

చెత్త కుప్పలో దస్త్రాలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీసు వద్ద చెత్తలో దస్త్రాలు ప్రత్యక్షమ‌య్యాయి. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోని చెత్తలో…

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

నవతెలంగాణ – అమరావతి: సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్‌ఆర్‌ఏను…

పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరి సచివాలయ…

ఏపీలో భారీ వర్షాలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం…

ఎంపీడీఓ ఆచూకీ కనిపెట్టండి: డిప్యూటీ సీఎం పవన్

నవతెలంగాణ – అమరావతి: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యంపై విచారించాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. అదృశ్యానికి దారి తీసిన…

ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

నవతెలంగాణ – అమరావతి: తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి…

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

నవతెలంగాణ – అమరావతి: ఏపీ భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ…

వైసీపీ పాలన వల్ల ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్లేని పరిస్థితి: సీఎం చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: వైసీపీ పాలనలో రాష్ర్టం దివాలా తీసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు…

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించడం మా బాధ్యత: కేంద్రమంత్రి కుమారస్వామి

నవతెలంగాణ – అమరావతి:  స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. గురువారం ఆయన విశాఖ…