నవతెలంగాణ – మునుగోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన అనేక కార్మిక సమ్మె పోరాటాలలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు,…
రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా గొర్ల పంపిణీ చేయాలి
నవతెలంగాణ – మునుగోడు ప్రభుత్వ నుండి అందించే పథకాలలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పథకాలను ప్రజలకు అందించాలని జిఎంపిఎస్ జిల్లా…
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ – మునుగోడు వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.15000 ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి…
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
– ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్ఆర్ఎస్..? – ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం – మునుగోడు నియోజకవర్గ…
మునుగోడులో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..
– టైలర్లకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి నవతెలంగాణ – మునుగోడు ఏళ్ల తరబడి నుండి టైలరింగ్ వృత్తి పై ఆధారపడి…
మునుగోడును మొదటి స్థానంలో ఉంచాలన్నదే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం
– డీసీసీబీ డైరెక్టర్, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – మునుగోడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో కంటే మునుగోడు…
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చీకటిమామిడి లో ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – మునుగోడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మునుగోడు మండలంలోని చీకటి మామిడి…
మునుగోడులో దేశవ్యాప్త సమ్మె సక్సెస్..
నవతెలంగాణ – మునుగోడు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు…
కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నవతెలంగాణ – మునుగోడు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని…
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజవర్గ అధ్యక్షుడిగా ఎర్ర శంకర్
నవతెలంగాణ – మునుగోడు మండలంలోని చీకటిమడుగు గ్రామానికి చెందిన ఎర్ర శంకర్ ను ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం…
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర బడ్జెట్..
– ఫిబ్రవరి 3న రాష్ట్రవ్యాప్త నిరసనలు – తెలంగాణ రైతు సంఘం పిలుపు.. నవతెలంగాణ – మునుగోడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ…
బెల్ట్ షాపులను నిషేధించాలని కొరటికల్ లో భారీ ర్యాలీ
కొరటికల్ లో రాజగోపాల్ రెడ్డికి మహిళలు పాలాభిషేకం… బెల్ట్ షాప్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై ,…