టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా విడుదల

నవతెలంగాణ- హైదరాబాద్: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి…

చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం..

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తనకు దేవుడితో సమానమని పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చెప్పారు.…

టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

నవతెలంగాణ – అమరావతి : ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల…

రెండేళ్ల కిందట ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా… ఇప్పుడు ఆమోదించిన స్పీకర్

నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా తన పదవికి…

దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్…

నవతెలంగాణ- హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా కలకలం రేగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. చంద్రబాబు…

గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత..

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో…

వైఎస్ షర్మిలకు మాటిచ్చిన చంద్రబాబు

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబును తన కుమారుడి వివాహానికి షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన…

స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపిన ఎంపీ కేశినేని

నవతెలంగాణ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన…

చంద్రబాబుకు భారీ ఊరట

నవతెలంగాణ – అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు…

బాలికల హాస్టల్ లో దుప్పట్ల పంపిణీ

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పట్టణం బీసీ కాలనీలోని ఎస్సి బాలికల హాస్టల్ ఆదివారం, యాదగిరిగుట్ట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు…

చంద్రబాబును కలిసిన అనంతరం ప్రశాంత్ కిశోర్ స్పందన

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడం ఇవాళ మీడియాలో ప్రముఖంగా…

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఆవేదనను కలిగించాయి:చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేమూరు, తెనాలి,…