చిరంజీవితో సినిమాపై అప్టేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

నవతెలంగాణ – హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అప్‌డేట్ ఇచ్చారు. ఫైన‌ల్ స్క్రిప్ట్ పూర్త‌యింద‌ని ట్వీట్ చేశారు.…

బెట్టింగ్ యాప్.. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై ఫిర్యాదు

నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై హైదరాబాద్‌ పోలీసులకు రామారావు…

అబుదాబి ఆలయంలో అల్లు అర్జున్..

నవతెలంగాణ – హైదరాబాద్: ‘పుష్ప‌-2: ది రూల్’ సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌… ప్ర‌స్తుతం త‌న…

వారంలో రూ.39 కోట్లు కొల్లగొట్టిన కోర్ట్..

నవతెలంగాణ – హైదరాబాద్: థియేటర్లలో ‘కోర్ట్’ సినిమా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన తొలి వారంలోనే ఈ సినిమా రూ.39.60+ కోట్ల…

సమంతకు ఉత్తమ నటి అవార్డు ..

నవతెలంగాణ – హైదరాబాద్: సమంత.. తెలుగులోనే కాదు, హిందీ, తమిళం వంటి ఇతర భాషల్లోనూ ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల…

 ప్రముఖ కన్నడ దర్శకుడు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ కన్నడ దర్శకుడు ఏటీ రఘు(76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది…

మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు..

నవతెలంగాణ – హైదరాబాద్: యూకే పార్లమెంటులో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు…

అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి జూపల్లి

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు…

ఆశ వర్కర్లకు బడ్జెట్   కేటాయించి వేతనాలు పెంచాలని ఏవోకు వినతి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్  కేటాయించి ఆశ వర్కర్లకు వేతనాలు…

భువిపైకి సునీత.. చిరంజీవి స్పెషల్ ట్వీట్

నవతెలంగాణ – హైదరాబాద్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం…

ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తి.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి

నవతెలంగాణ – హైదరాబాద్: రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ…

అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. అధిక కాలుష్య నగరాల్లో దక్షిణాది నగరాలైన…