నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజలో ఉన్నారు. చెన్నై సౌత్లో తమిళసై సౌందరరాజన్ సైతం వెనుకంజలోనే ఉన్నారు. బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వం కూడా వెనకబడ్డారు