యువజన కాంగ్రెస్ నాయకులు కాటిపల్లి వికాస్ రెడ్డి శని వారం రోజు గాంధీ భవన్ లో నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ధరకాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యడమే లక్ష్యంగా నిజామాబాద్ ఎంపీ సీటు గెలుస్తామని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని ఆయన తెలిపారు.