Sunday, July 12, 2026
E-PAPER
HomeNewsమృతురాలి కుటుంబానికి 25 కేజీల బియ్యం,రూ.1000 అందజేత

మృతురాలి కుటుంబానికి 25 కేజీల బియ్యం,రూ.1000 అందజేత

- Advertisement -

– గ్రంథాలయ అధికారి చారి అభిషేక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు : మండల కేంద్రానికి చెందిన పులి వెంకటమ్మ మృతి చెందడంతో కుటుంబాన్ని ఆదివారం సందర్శించి 25 కేజీల బియ్యం నగదు వెయ్యి రూపాయలు అందించినట్లు గ్రంథాలయ అధికారి చారి అభిషేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయంలో గత 30 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి పులి వెంకన్న  తల్లి పులి వెంకటమ్మ మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ధనవంతుడ సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు . 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -