Friday, November 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏపీ చేరుకున్న క్రికెటర్‌ శ్రీచరణికి ఘనస్వాగతం

ఏపీ చేరుకున్న క్రికెటర్‌ శ్రీచరణికి ఘనస్వాగతం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత క్రికెటర్‌ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -