- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి బెంగళూరుకు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది.
- Advertisement -



