Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పద్మశాలి సంఘంలో సర్పంచులకు సన్మానం

పద్మశాలి సంఘంలో సర్పంచులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలకేంద్రం నూతనంగా  సర్పంచ్ ఎన్నికైన కునేరు భూమన్న,ఉప సర్పంచ్ అయిరా కృష్ణ రెడ్డి ,వార్డు సభ్యులు సప్న నవీన్, మల్లేష్, తోపాటు యాకర్ పల్లె  గ్రామ పద్మ శాలి బిడ్డ  సర్పంచ్  దివ్య – నవీన్ లను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  సోమవారం రాత్రి సంఘం భవనం లో శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాక్షులు భీమాలింగం లు మాట్లాడారు.గ్రామ అభివృద్ధికి కృషి చేసి ప్రజల మెప్పును పొందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రంలో మాజీ సర్పంచ్ సుజాత నర్సారెడ్డి,సంఘం  సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -