- Advertisement -
నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో న్యాయమూర్తి వినీల్ కుమార్ 295 కేసులను పరిష్కరించారు. ఇందులో బ్యాంక్ సెటిల్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ భూ తగాదాలు కేసులు పేకాట కేసుల ఉన్నాయి.. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మణరావు, కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్, పెద్ద కొడప్ గల్, జుక్కల్ పోలీస్ ఏసైలు ఎక్సైజ్ ఎస్సై ఆయా మండలాల వివిధ బ్యాంకుల మేనేజర్లు సిబ్బంది కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



