- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మల్హర్ మండలం కొండంపేట గ్రామంలోని 5వ వార్డు సభ్యులుగా ఎన్నికైన వెటర్నరి సైన్స్ ట్రెనర్ కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి సోమవారం ప్రత్యేక అధికారిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



