Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యుడిగా కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి ప్రమాణస్వీకారం

వార్డు సభ్యుడిగా కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి ప్రమాణస్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మల్హర్ మండలం కొండంపేట గ్రామంలోని 5వ వార్డు సభ్యులుగా ఎన్నికైన వెటర్నరి సైన్స్ ట్రెనర్ కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి సోమవారం ప్రత్యేక అధికారిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -