- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొండంపేట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బెల్లంకొండ జ్యోష్ణ-సరిన్ రావు సోమవారం ప్రత్యేక అధికారి, కార్యదర్శి రజితచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆ దంపతులు ప్రత్యేక తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ పోటు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -



