Tuesday, December 30, 2025
E-PAPER
Homeజాతీయంఘోర బస్సు ప్రమాదం...ఏడుగురు మృతి

ఘోర బస్సు ప్రమాదం…ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -