Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దంపతులు

మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలోని శ్రీ మార్కండేయ ఆలయంలో బుధవారం జరిగిన జయంతి ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -