Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నాయుడుకి పరామర్శ

కాంగ్రెస్ నాయుడుకి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కాంగ్రెస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డికి ఇటీవల గుండెనొప్పితో అనారోగ్యానికి గురైయ్యారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోడారి చిన మల్లయ్య యాదవ్, శనిగల శ్రావన్ గురువారం బాధితున్నీ పరమర్షించి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -