- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
సీతారామ సేవా సధన్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసి ప్రోత్సహించడం అభినందనియమని పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామ సధన్ సేవా సంస్థ నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



