Thursday, June 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జూన్‌ 12 వరకు కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,542 మంది విద్యార్ధులు 93 పరీక్షా కేంద్రాల్లో హాజరవుతారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య తెలిపారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -