Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లుఅర్జున్

నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లుఅర్జున్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్, జూన్ 22న నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. నిందితులందరూ కోర్టులో హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -