Tuesday, June 23, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌ కీలక భేటీ

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌ కీలక భేటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, తుమ్మల పర్యటిస్తున్నారు. ఉ.10.30 గం.కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం, మంత్రి కిషన్​రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులపై ఖట్టర్‌తో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఉత్తమ్, తుమ్మల భేటీకానున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రులు చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -