- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆ గ్రామ సర్పంచ్, ఆలేబస్వంత్ ఉపసర్పంచ్ బాబు పటేల్, గ్రామ కార్యదర్శి నందు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూలీలకు అవగాహన కల్పించారు. కూలీల సంఖ్య పెంచేందుకు కృషి జరగాలని ఫీల్డ్ అసిస్టెంట్ రఘునాథను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



